![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24815 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 21, 2015 - 11:33 am: | |
ఉదయం 11:45 గంటలు: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 కు: అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు. 12:30 నుంచి 12:35: అమరావతి గ్యాలరీ సందర్శన 12:35 నుంచి 12:43: పూజాతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12:43 నుంచి 12:45: ప్రధాన వేదికపైకి మోదీ రాక 12:45 నుంచి 12:48: ప్రధాని, ఇతర ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాల అందజేత 12:48 నుంచి 12:50: 'మా తెలుగు తల్లికి' గీతాలాపన 12:50 నుంచి 12:-53: జపాన్ మంత్రి యెసుకే తకాగి ప్రసంగం 12:53 నుంచి 12:56: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం 12:56 నుంచి 1:01: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం 1:01 నుంచి 1:11: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగం 1:11 నుంచి 1:43: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం 1:43 నుంచి 1:46: ప్రధాని, ఇతర ముఖ్యులందరికి జ్ఞాపికల అందజేత అనంతరం ప్రధాని మోదీ తిరుపతి ప్రయాణమవుతారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను అనుసరిస్తారు. మధాహ్నం 3:30 గంటలకు మోదీ తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:31 నుంచి 3:34: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోఫొటో గ్యాలరీ సందర్శన 3:43 నుంచి 3:45: ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం 3:45 నుంచి 3:46: ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేత 3:50 గంటలకు శ్రీసిటీకి ప్రయాణం సాయంత్రం 4 గంటలకు మొబైల్ కంపెనీల కార్యక్షేత్రాలకు శంకుస్థాపాన 4:15 గంటలకు తిరుమల బయలుదేరనున్న ప్రధాని 5:00 గంటలకు కొండపైనున్న పద్మావతి అతిథిగృహానికి చేరుకోనున్న మోదీ 5:00 నుంచి 5:10: విశ్రాంతి 5:15 నుంచి 6 గంటల వరకు: శ్రీవారి దర్శనం 6:15 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం |